Exclusive

Publication

Byline

ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ - సీఎం చంద్రబాబు

భారతదేశం, జనవరి 29 -- ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ... Read More


మేడారంలోకి అడుగుపెట్టిన సారలమ్మ - జనసంద్రంగా జాతర ప్రాంగణం

భారతదేశం, జనవరి 28 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు కీలకమైన సారక్క వచ్చే వేళ. మేడారమంతా కూడా భక్తజనసంద్రంగా మారిపోయింది. దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ... Read More


మేడారం మహాజాతర : గద్దెలపైకి సారలమ్మ.. నేడు సమ్మక్క రాక.. వనమంతా జనమే..

భారతదేశం, జనవరి 28 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు కీలకమైన సారక్క వచ్చే వేళ. మేడారమంతా కూడా భక్తజనసంద్రంగా మారిపోయింది. దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ... Read More


రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు - జనసేన కీలక నిర్ణయం

భారతదేశం, జనవరి 28 -- రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణలు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధినాయకత్వం స్పందించింది. ఓ మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంల... Read More


త్వరలో BRS గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ - బీజేపీకి రాజీనామా

భారతదేశం, జనవరి 26 -- బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశ... Read More


ఇంకా విషం చిమ్ముతున్నారు.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి ఆగదు - సీఎం చంద్రబాబు

భారతదేశం, జనవరి 25 -- చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్... Read More


SCR Special Trains : తిరుపతి - సికింద్రాబాద్, మచిలీపట్నం - కాచిగూడ మధ్య స్పెషల్ ట్రైన్స్, ఇవిగో వివరాలు

భారతదేశం, జనవరి 25 -- ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈనెల 26వ తేదీన ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీద... Read More


Tirumala Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఫైనల్ ఛార్జీషీట్ దాఖలు - వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు

భారతదేశం, జనవరి 24 -- సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు పూర్తి అయింది. తుది ఛార్జీషీట్ ను ఫైల్ చేసింది. మరిన్ని కీలక అంశాలను తుది ఛార్డీషీట్ లో ప్రస్తావించింది. ఐదేళ్ల వ్యవధి... Read More


జగిత్యాల జిల్లాలో 300 కుక్కలపై విషప్రయోగం - కేసులు నమోదు

భారతదేశం, జనవరి 24 -- ఇటీవలే కాలంలో తెలంగాణలో వీధి కుక్కల హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ చాలా గ్రామాల్లో వీధి కక్కుల సమస్యపై పలువురు అభ్యర్థులు హామీలిచ్చారు. ఈ క్రమంలోనే గెలుప... Read More


రూ. 3 లక్షల లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పల్నాడు డీఆర్వో

భారతదేశం, జనవరి 24 -- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.3 లక్షల లంచం తీసుకుంటున్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మురళిని రెడ్ ... Read More